Breaking News

ఏపీ లాయర్ల పిటిషన్‌: అత్యవసర విచారణకు నో చెప్పిన సుప్రీం!


న్యాయమూర్తులు, న్యాయాధికార్ల విభజన పూర్తికాగా, ఏపీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ప్రవీణ్ కుమార్, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా టీబీఎన్ రాధాకృష్ణన్ జనవరి 1న ప్రమాణస్వీకారం చేయనున్నారు. న్యాయమూర్తులు, న్యాయాధికార్ల విభజన పూర్తికాగా, ఏపీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ప్రవీణ్ కుమార్, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా టీబీఎన్ రాధాకృష్ణన్ జనవరి 1న ప్రమాణస్వీకారం చేయనున్నారు.

By December 31, 2018 at 01:59PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/sc-denies-consider-ap-lawyers-plea-as-a-house-motion/articleshow/67321488.cms

No comments