Breaking News

ముంచుకొస్తున్న 'పెథాయ్' ముప్పు.. ఏపీలో హై అలర్ట్


గంటకు 19 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తున్న పెథాయ్ తుఫాన్. సోమవారం మధ్యాహ్నం కాకినాడ-విశాఖ మధ్య తీరం దాటే అవకాశం. అధికారుల్ని అప్రమత్తం చేసిన ప్రభుత్వం. గంటకు 19 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తున్న పెథాయ్ తుఫాన్. సోమవారం మధ్యాహ్నం కాకినాడ-విశాఖ మధ్య తీరం దాటే అవకాశం. అధికారుల్ని అప్రమత్తం చేసిన ప్రభుత్వం.

By December 16, 2018 at 04:48PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/cyclone-phethai-may-hit-andhra-pradesh-coast-on-monday-state-on-high-alert/articleshow/67115142.cms

No comments