ఏపీలో తల్లిసురక్ష పథకం.. ప్రయివేట్ హాస్పిటల్స్లో ఉచిత ప్రసవాలు!

కేరళ వంటి రాష్ట్రాల్లో 70- 80 శాతం ప్రసవాలు ప్రైవేట్ ఆస్పత్రుల్లోనే జరుగుతాయి. కాబట్టి అక్కడ మతా శిశు మరణాల రేటు తక్కువగా ఉంటోంది. దీన్ని గుర్తించిన ఏపీ ప్రభుత్వం కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. జనవరి 2019 నుంచే ఈ పథకం అమల్లోకి వస్తుంది. కేరళ వంటి రాష్ట్రాల్లో 70- 80 శాతం ప్రసవాలు ప్రైవేట్ ఆస్పత్రుల్లోనే జరుగుతాయి. కాబట్టి అక్కడ మతా శిశు మరణాల రేటు తక్కువగా ఉంటోంది. దీన్ని గుర్తించిన ఏపీ ప్రభుత్వం కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. జనవరి 2019 నుంచే ఈ పథకం అమల్లోకి వస్తుంది.
By December 31, 2018 at 07:56AM
By December 31, 2018 at 07:56AM
No comments