వాట్సాప్ వదంతి ఎంత పని చేసింది...

వాట్సాప్లో వచ్చిన ఓ వదంతి హైదరాబాద్లోని గోషామహల్లో ఉద్రికత్త పరిస్థితులు తలెత్తేలా చేసింది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినవారు చెల్లించాల్సిన ఈ-చలానాలకు సంబంధించి 50శాతం రాయితీ అమలు చేస్తున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం కావడంతో వందలాది మంది వాహనదారులు ఆదివారం గోషామహల్ పోలీస్స్టేషన్కు క్యూ కట్టారు. వాట్సాప్లో వచ్చిన ఓ వదంతి హైదరాబాద్లోని గోషామహల్లో ఉద్రికత్త పరిస్థితులు తలెత్తేలా చేసింది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినవారు చెల్లించాల్సిన ఈ-చలానాలకు సంబంధించి 50శాతం రాయితీ అమలు చేస్తున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం కావడంతో వందలాది మంది వాహనదారులు ఆదివారం గోషామహల్ పోలీస్స్టేషన్కు క్యూ కట్టారు.
By December 24, 2018 at 07:37AM
By December 24, 2018 at 07:37AM
No comments