Breaking News

బస్సులోనే కన్నతల్లిని నరికి చంపాడు


అతడి తల్లి ముత్తమ్మాళ్ పేరిట రెండెకరాల స్థలం ఉంది. కొడుకు సరిగ్గా చూసుకోకపోవడంతో ఆమె ఆస్తిలో వాటా ఇవ్వకుండా కుమార్తెలతో కలిసి ఉంటోంది. తనకు ఆస్తిలో వాటా ఇవ్వాలని దేవరాజ్ చాలాసార్లు తల్లితో గొడవ పడేవారు. అతడి తల్లి ముత్తమ్మాళ్ పేరిట రెండెకరాల స్థలం ఉంది. కొడుకు సరిగ్గా చూసుకోకపోవడంతో ఆమె ఆస్తిలో వాటా ఇవ్వకుండా కుమార్తెలతో కలిసి ఉంటోంది. తనకు ఆస్తిలో వాటా ఇవ్వాలని దేవరాజ్ చాలాసార్లు తల్లితో గొడవ పడేవారు.

By December 20, 2018 at 11:21AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/man-killed-his-mother-in-bus/articleshow/67173359.cms

No comments