Breaking News

ఉపరాష్ట్రపతి వెంకయ్య కుటుంబంలో విషాదం


వెంకయ్య సతీమణి ఉషారాణి తల్లి అల్లూరు కౌసల్యమ్మ ఆదివారం (86) కన్నుమూత. చెన్నైలోని నివాసంలో కన్నుమూసిన కౌసల్యమ్మ. ఢిల్లీ నుంచి నెల్లూరు బయల్దేరిన వెంకయ్య. వెంకయ్య సతీమణి ఉషారాణి తల్లి అల్లూరు కౌసల్యమ్మ ఆదివారం (86) కన్నుమూత. చెన్నైలోని నివాసంలో కన్నుమూసిన కౌసల్యమ్మ. ఢిల్లీ నుంచి నెల్లూరు బయల్దేరిన వెంకయ్య.

By December 30, 2018 at 05:30PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/vice-president-venkaiah-naidu-mother-in-law-died-at-chennai/articleshow/67311045.cms

No comments