Breaking News

ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ ప్రారంభం


ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ కార్యక్రమం శనివారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. 41 రోజులపాటు నిష్ఠగా పూజలు చేసిన భక్తులు అమ్మవారికి ఇరుముడి సమర్పిస్తున్నారు.ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ కార్యక్రమం శనివారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. 41 రోజులపాటు నిష్ఠగా పూజలు చేసిన భక్తులు అమ్మవారికి ఇరుముడి సమర్పిస్తున్నారు.

By December 29, 2018 at 04:15PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/vijayawada-bhavani-deeksha-viramana-begins-at-sri-durga-malleswara-swamy-varla-devasthanam/articleshow/67300184.cms

No comments