Breaking News

శ్రీవారికి మొక్కు తీర్చుకున్న సీఎం రమేష్


రాయలసీమ వాసులు చిరకాల కోరిక నెరవేరుతుండటంతో సీఎం రమేష్ తన మొక్కు తీర్చుకునేందుకు ఆదివారం రాత్రి కుటుంబసభ్యులతో కలిసి శ్రీవారి మెట్టు మార్గంలో తిరుమల కొండపైకి చేరుకున్నారు. రాయలసీమ వాసులు చిరకాల కోరిక నెరవేరుతుండటంతో సీఎం రమేష్ తన మొక్కు తీర్చుకునేందుకు ఆదివారం రాత్రి కుటుంబసభ్యులతో కలిసి శ్రీవారి మెట్టు మార్గంలో తిరుమల కొండపైకి చేరుకున్నారు.

By December 31, 2018 at 10:35AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/tdp-rajya-sabha-mp-cm-ramesh-visits-tirumala-temple/articleshow/67318606.cms

No comments