పెథాయ్ ఎఫెక్ట్: చలితో వణుకుతున్న తెలుగు రాష్ట్రాలు.. 34 మంది మృతి

పెథాయ్ తుఫాను తెలుగు రాష్ట్రాల్లో రైతాంగానికి భారీ నష్టాన్ని మిగిల్చింది. పంట చేతికొచ్చే సమయంలో తుఫాను రావడంతో ఆరుగాలం శ్రమించి పండించిన పైరు నీటిపాలైంది.పెథాయ్ తుఫాను తెలుగు రాష్ట్రాల్లో రైతాంగానికి భారీ నష్టాన్ని మిగిల్చింది. పంట చేతికొచ్చే సమయంలో తుఫాను రావడంతో ఆరుగాలం శ్రమించి పండించిన పైరు నీటిపాలైంది.
By December 19, 2018 at 07:55AM
By December 19, 2018 at 07:55AM
No comments