281కి చేరిన సునామీ మృతులు

సుమత్రా దీవి దక్షిణ తీరాన్ని, జావా పశ్చిమ ప్రాంతాన్ని రాకాసి అలలు ముంచెత్తాయి. సునామీ ధాటికి తొలుగ 48 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు ప్రకటించినా.. ఆదివారానికి ఆ సంఖ్య 168కి, సోమవారానికి 281కి చేరింది. వేయి మందికి పైగా ప్రజలు గాయపడ్డారు.సుమత్రా దీవి దక్షిణ తీరాన్ని, జావా పశ్చిమ ప్రాంతాన్ని రాకాసి అలలు ముంచెత్తాయి. సునామీ ధాటికి తొలుగ 48 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు ప్రకటించినా.. ఆదివారానికి ఆ సంఖ్య 168కి, సోమవారానికి 281కి చేరింది. వేయి మందికి పైగా ప్రజలు గాయపడ్డారు.
By December 24, 2018 at 10:55AM
By December 24, 2018 at 10:55AM
No comments