21న హైదరాబాద్కు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్

రామ్నాథ్ కోవింద్ పర్యటన సందర్భంగా రాష్ట్రపతి శీతాకాల విడిది బొల్లారంను కేంద్ర భద్రతా సిబ్బంది తమ ఆధీనంలోకి తీసుకున్నారు. బొల్లారం ఆ చుట్టుపక్కలకు సాధారణ పౌరులు వెళ్లకూడదని ఆంక్షలు విధించారు.రామ్నాథ్ కోవింద్ పర్యటన సందర్భంగా రాష్ట్రపతి శీతాకాల విడిది బొల్లారంను కేంద్ర భద్రతా సిబ్బంది తమ ఆధీనంలోకి తీసుకున్నారు. బొల్లారం ఆ చుట్టుపక్కలకు సాధారణ పౌరులు వెళ్లకూడదని ఆంక్షలు విధించారు.
By December 19, 2018 at 11:59PM
By December 19, 2018 at 11:59PM
No comments