Chittoor: అంబులెన్స్ను ఢీకొన్న లారీ.. ఇద్దరు మృతి

చిత్తూరు జిల్లాలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. శ్రీకాళహస్తి మండలం ఇసుకగుంట దగ్గర అంబులెన్స్ను లారీ ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతిచెందారు. చిత్తూరు జిల్లాలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. శ్రీకాళహస్తి మండలం ఇసుకగుంట దగ్గర అంబులెన్స్ను లారీ ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతిచెందారు.
By November 26, 2018 at 09:32AM
By November 26, 2018 at 09:32AM
No comments