Breaking News

విచారణ జరిగిన తర్వాతే వాంగ్మూలం ఇస్తా: వైఎస్ జగన్ స్పష్టం


తనకు ఏపీ పోలీసులపై నమ్మకం లేదంటూ వాంగ్మూలం ఇచ్చేందుకు వైసీపీ నేత నిరాకరించారు. దానిపై నోటీసులు అందుకున్న జగన్ కోర్టుకు తన సమాధానం పంపించారు. తనకు ఏపీ పోలీసులపై నమ్మకం లేదంటూ వాంగ్మూలం ఇచ్చేందుకు వైసీపీ నేత నిరాకరించారు. దానిపై నోటీసులు అందుకున్న జగన్ కోర్టుకు తన సమాధానం పంపించారు.

By November 21, 2018 at 11:26PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/ys-jagan-mohan-reddy-asks-some-time-to-give-statement-in-knife-attack-case/articleshow/66741012.cms

No comments