Breaking News

సీబీఐకి ఏపీ సర్కార్ షాక్.. రాష్ట్రంలో అడుగుపెట్టాలంటే అనుమతి తప్పనిసరి


ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. రాష్ట్రంలో అడుగు పెట్టాలంటే ప్రభుత్వం దగ్గర అనుమతి తప్పనిసరి.. తనిఖీలు, దర్యాప్తు చేసేందుకు సీబీఐకి గతంలో ఇచ్చిన అనుమతి పత్రాన్ని (కన్సెంట్‌)ను వెనక్కు తీసున్న ప్రభుత్వం.. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. రాష్ట్రంలో అడుగు పెట్టాలంటే ప్రభుత్వం దగ్గర అనుమతి తప్పనిసరి.. తనిఖీలు, దర్యాప్తు చేసేందుకు సీబీఐకి గతంలో ఇచ్చిన అనుమతి పత్రాన్ని (కన్సెంట్‌)ను వెనక్కు తీసున్న ప్రభుత్వం..

By November 16, 2018 at 11:03AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/cbi-must-seek-permission-to-enter-into-state-ap-govt-sensational-step/articleshow/66646938.cms

No comments