Breaking News

కశ్మీర్‌లో మరో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు ఉగ్రవాదులు హతం


కశ్మీర్‌లోకి చొరబాట్లకు యత్నిస్తోన్న ఉగ్రవాదుల గురించి ముందస్తుగానే సమాచారం అందడంతో భద్రతా దళాలు అప్రమత్తమై వారిని అడ్డుకుంటున్నాయి. రెండు రోజుల కిందట అనంత్‌నాగ్ జిల్లా బిజ్‌భేరా ప్రాంతంలో ఆరుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన విషయం తెలిసిందే.కశ్మీర్‌లోకి చొరబాట్లకు యత్నిస్తోన్న ఉగ్రవాదుల గురించి ముందస్తుగానే సమాచారం అందడంతో భద్రతా దళాలు అప్రమత్తమై వారిని అడ్డుకుంటున్నాయి. రెండు రోజుల కిందట అనంత్‌నాగ్ జిల్లా బిజ్‌భేరా ప్రాంతంలో ఆరుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన విషయం తెలిసిందే.

By November 25, 2018 at 09:33AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/five-terrorists-killed-in-encounter-in-jammu-and-kashmir/articleshow/66792089.cms

No comments