Breaking News

మోదీని ఆహ్వానించనున్న పాకిస్థాన్!


భారత ప్రధాని నరేంద్ర మోదీకి పాకిస్థాన్ ఆహ్వానం పంపనుంది. సార్క్ సదస్సులో పాల్గొనడం కోసం ఇస్లామాబాద్ రావాలని కోరనుంది. ఈ విషయాన్ని పాక్ విదేశాంగ కార్యాలయ అధికార ప్రతినిధి మహ్మద్ ఫైజల్ వెల్లడించారు.భారత ప్రధాని నరేంద్ర మోదీకి పాకిస్థాన్ ఆహ్వానం పంపనుంది. సార్క్ సదస్సులో పాల్గొనడం కోసం ఇస్లామాబాద్ రావాలని కోరనుంది. ఈ విషయాన్ని పాక్ విదేశాంగ కార్యాలయ అధికార ప్రతినిధి మహ్మద్ ఫైజల్ వెల్లడించారు.

By November 27, 2018 at 07:02PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/islamabad-to-invite-pm-modi-for-saarc-summit-says-pakistan-foreign-office-spokesman/articleshow/66829915.cms

No comments