Breaking News

బీజేపీది నమ్మక ద్రోహం.. ఆ పార్టీలు లాలూచీపడ్డాయి: చంద్రబాబు


రాష్ట్రంపై పెత్తనం చేస్తామంటే ఊరుకునేది లేదు.. తెలంగాణలో వైసీపీ, జనసేన ఎందుకు పోటీ చేయడం లేదు. లాలూచీ రాజకీయాలకు ఇది నిదర్శనం కాదా. జగన్, పవన్ కేసీఆర్‌తో బీజేపీ కుట్ర పన్ని టీడీపీని దెబ్బ తీయాలని చూస్తున్నారు.రాష్ట్రంపై పెత్తనం చేస్తామంటే ఊరుకునేది లేదు.. తెలంగాణలో వైసీపీ, జనసేన ఎందుకు పోటీ చేయడం లేదు. లాలూచీ రాజకీయాలకు ఇది నిదర్శనం కాదా. జగన్, పవన్ కేసీఆర్‌తో బీజేపీ కుట్ర పన్ని టీడీపీని దెబ్బ తీయాలని చూస్తున్నారు.

By November 20, 2018 at 05:51PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/chandrababu-speech-in-nellore-dharmaporata-deeksha-public-meeting/articleshow/66710235.cms

No comments