Breaking News

కొనసాగుతున్న 'రైతుబంధు' నగదు బదిలీ


ఇప్పటికే 34 లక్షల మంది రైతుల ఖాతాలకు డబ్బులు జమ అయ్యాయి. మిగతా 18 లక్షల మంది రైతులకు చెందిన ఖాతాలకు కూడా 10 నుంచి 15 రోజుల్లో జమయ్యేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.ఇప్పటికే 34 లక్షల మంది రైతుల ఖాతాలకు డబ్బులు జమ అయ్యాయి. మిగతా 18 లక్షల మంది రైతులకు చెందిన ఖాతాలకు కూడా 10 నుంచి 15 రోజుల్లో జమయ్యేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

By November 28, 2018 at 01:07PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/rythu-bandhu-scheme-continues-under-election-commission-guidelines/articleshow/66841768.cms

No comments