ఘోర విషాదం: కాలువలో పడిన బస్సు.. 22 మంది మృతి

మొత్తం 22 మృతదేహాలను కాలువ నుంచి వెలికితీసినట్లు మంత్రి చెప్పారు. ఒక్క విద్యార్థిని కాపాడగలిగామని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు.మొత్తం 22 మృతదేహాలను కాలువ నుంచి వెలికితీసినట్లు మంత్రి చెప్పారు. ఒక్క విద్యార్థిని కాపాడగలిగామని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు.
By November 24, 2018 at 01:54PM
By November 24, 2018 at 01:54PM
No comments