Breaking News

తిరుమల: ఘాట్‌ రోడ్డులో కొండను ఢీకొట్టిన బస్సు.. 15 మందికి గాయాలు


శ్రీవారి భక్తులతో తిరుమలకు వెళ్తోన్న ఆర్టీసీ బస్సు ఘాట్ రోడ్డులో ప్రమాదానికి గురైంది. తిరుపతి నుంచి తిరుమల వెళుతున్న ఈ ఆర్టీసీ బస్సు రెండో ఘాట్‌ రోడ్డులో కొండను ఢీకొట్టింది.శ్రీవారి భక్తులతో తిరుమలకు వెళ్తోన్న ఆర్టీసీ బస్సు ఘాట్ రోడ్డులో ప్రమాదానికి గురైంది. తిరుపతి నుంచి తిరుమల వెళుతున్న ఈ ఆర్టీసీ బస్సు రెండో ఘాట్‌ రోడ్డులో కొండను ఢీకొట్టింది.

By November 25, 2018 at 11:06AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/15-people-injured-in-bus-accident-at-tirumala-ghat-road/articleshow/66792679.cms

No comments