తిరుమల: ఘాట్ రోడ్డులో కొండను ఢీకొట్టిన బస్సు.. 15 మందికి గాయాలు
శ్రీవారి భక్తులతో తిరుమలకు వెళ్తోన్న ఆర్టీసీ బస్సు ఘాట్ రోడ్డులో ప్రమాదానికి గురైంది. తిరుపతి నుంచి తిరుమల వెళుతున్న ఈ ఆర్టీసీ బస్సు రెండో ఘాట్ రోడ్డులో కొండను ఢీకొట్టింది.శ్రీవారి భక్తులతో తిరుమలకు వెళ్తోన్న ఆర్టీసీ బస్సు ఘాట్ రోడ్డులో ప్రమాదానికి గురైంది. తిరుపతి నుంచి తిరుమల వెళుతున్న ఈ ఆర్టీసీ బస్సు రెండో ఘాట్ రోడ్డులో కొండను ఢీకొట్టింది.
By November 25, 2018 at 11:06AM
By November 25, 2018 at 11:06AM
No comments