Breaking News

దొంగే, దొంగ.. దొంగ అన్నట్లుంది.. బీజేపీపై లోకేష్ సెటైర్లు


దొంగే, దొంగ...దొంగ అని అరిచినట్టు బీజేపీ నేతలు దీక్ష చేశారు. నోట్ల రద్దు నుండి రఫెల్ కుంభకోణం వరకూ దేశాన్ని దోచేసి, దొంగలను దేశ సరిహద్దులు దాటిస్తున్న బీజేపీ నాయకులు అగ్రిగోల్డ్ పేరుతో దొంగ దీక్ష చెయ్యడం హాస్యాస్పదంగా ఉంది. దొంగే, దొంగ...దొంగ అని అరిచినట్టు బీజేపీ నేతలు దీక్ష చేశారు. నోట్ల రద్దు నుండి రఫెల్ కుంభకోణం వరకూ దేశాన్ని దోచేసి, దొంగలను దేశ సరిహద్దులు దాటిస్తున్న బీజేపీ నాయకులు అగ్రిగోల్డ్ పేరుతో దొంగ దీక్ష చెయ్యడం హాస్యాస్పదంగా ఉంది.

By October 22, 2018 at 06:09PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/ap-minister-nara-lokesh-counter-to-bjp-over-agri-gold-issue/articleshow/66318407.cms

No comments