ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు సజీవదహనం
పండగపూట విషాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తోన్న బస్సు ఎదురుగా వస్తోన్న లారీని ఢీకొట్టడంతో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. దీంతో బస్సులోని ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.పండగపూట విషాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తోన్న బస్సు ఎదురుగా వస్తోన్న లారీని ఢీకొట్టడంతో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. దీంతో బస్సులోని ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
By October 19, 2018 at 08:58AM
By October 19, 2018 at 08:58AM
No comments