Breaking News

తిత్లీ: తూతూ మంత్రంగా సాగిన కేంద్ర బృందం పర్యటన


వాస్తవానికి కేంద్ర బృందం బుధవారం రాత్రికే శ్రీకాకుళం చేరుకోవాల్సి ఉంది. అదే రోజు రాత్రే జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌, ఫోటో ఎగ్జిబిషన్ వారికి చూపించి గురువారం ఉదయం తుఫాను ప్రభావిత ప్రాంతాలకు వెళ్లేలా కలెక్టర్‌ ప్రణాళిక రూపొందించారు. వాస్తవానికి కేంద్ర బృందం బుధవారం రాత్రికే శ్రీకాకుళం చేరుకోవాల్సి ఉంది. అదే రోజు రాత్రే జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌, ఫోటో ఎగ్జిబిషన్ వారికి చూపించి గురువారం ఉదయం తుఫాను ప్రభావిత ప్రాంతాలకు వెళ్లేలా కలెక్టర్‌ ప్రణాళిక రూపొందించారు.

By October 26, 2018 at 08:44AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/central-team-visited-titli-cyclone-affected-areas-in-srikakulam/articleshow/66372264.cms

No comments