తిత్లీ బాధితులకు భరోసా.. నెల జీతం విరాళమిచ్చిన టీడీపీ ప్రజాప్రతినిధులు

తిత్లీ తుఫాను ధాటికి శ్రీకాకుళం జిల్లాలోని తీర ప్రాంతం చిగురుటాకులా వణికిపోయింది. పలాస, ఇచ్చాపురం తదితర ప్రాంతాల్లో జీడి మామిడి, కొబ్బరి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.తిత్లీ తుఫాను ధాటికి శ్రీకాకుళం జిల్లాలోని తీర ప్రాంతం చిగురుటాకులా వణికిపోయింది. పలాస, ఇచ్చాపురం తదితర ప్రాంతాల్లో జీడి మామిడి, కొబ్బరి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.
By October 14, 2018 at 08:22AM
By October 14, 2018 at 08:22AM
No comments