Breaking News

హైదరాబాద్: శివార్లలో రోడ్డు ప్రమాదం.. నలుగురు యువకులు మృతి


నలుగురు యువకులు ఆదివారం మైసిగండి దేవాలయానికి కారులో వెళ్లి తిరిగి వస్తుండగా దెబ్బడగూడ వద్ద నెమ్మదిగా వెళ్తోన్న ట్రాక్టర్‌ను బలంగా ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.నలుగురు యువకులు ఆదివారం మైసిగండి దేవాలయానికి కారులో వెళ్లి తిరిగి వస్తుండగా దెబ్బడగూడ వద్ద నెమ్మదిగా వెళ్తోన్న ట్రాక్టర్‌ను బలంగా ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.

By October 22, 2018 at 09:57AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/hyderabad-four-killed-in-road-accident-at-rangareddy/articleshow/66311187.cms

No comments