Breaking News

ఫ్యాక్ట్ చెకింగ్ ప్రాణాలను కాపాడుతుంది: టైమ్స్ ఇంటర్నెట్ ఈవెంట్‌లో రాథోడ్



ఫేక్ న్యూస్‌ వల్ల అనర్థాలు పెరిగిపోతుండటంతో తప్పుడు కథనాలను అరికట్టే విషయాన్ని చర్చించడం కోసం టైమ్స్ ఇంటర్నెట్ లిమిటెడ్ ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ హాజరయ్యారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఫేక్ న్యూస్‌ను అరికట్టడం కోసం టైమ్స్ ఇంటర్నెట్ ఫ్యాక్ట్ చెకింగ్ టీంను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.ఫేక్ న్యూస్‌ వల్ల అనర్థాలు పెరిగిపోతుండటంతో తప్పుడు కథనాలను అరికట్టే విషయాన్ని చర్చించడం కోసం టైమ్స్ ఇంటర్నెట్ లిమిటెడ్ ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ హాజరయ్యారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఫేక్ న్యూస్‌ను అరికట్టడం కోసం టైమ్స్ ఇంటర్నెట్ ఫ్యాక్ట్ చెకింగ్ టీంను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.

By October 03, 2018 at 09:52AM


Read More

No comments