Breaking News

కుల్గాం ఎన్‌కౌంటర్: ముగ్గురు ముష్కరులు హతం, ఇద్దరు జవాన్లకు గాయాలు


వాస్తవాధీన రేఖ వెంబడి చొరబాట్లకు ఉగ్రవాదులు చేసిన ప్రయత్నాలను సరిహద్దుల్లో భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొడుతోంది. రెండు రోజుల కిందట ఐదుగురు తీవ్రవాదులను సైన్యం హతమార్చింది. వాస్తవాధీన రేఖ వెంబడి చొరబాట్లకు ఉగ్రవాదులు చేసిన ప్రయత్నాలను సరిహద్దుల్లో భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొడుతోంది. రెండు రోజుల కిందట ఐదుగురు తీవ్రవాదులను సైన్యం హతమార్చింది.

By October 21, 2018 at 12:50PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/kulgam-encounter-3-militants-killed-2-jawans-injured/articleshow/66301710.cms

No comments