Breaking News

అలా అయితే జగన్ ఎప్పుడో కైమా అయిపోయేవారు: కేశినేని


వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో శ్రీనివాస్ అనే యువకుడు కత్తితో దాడిచేసిన విషయం తెలిసిందే. దీనిపై ఏపీలో ఇప్పుడు అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో శ్రీనివాస్ అనే యువకుడు కత్తితో దాడిచేసిన విషయం తెలిసిందే. దీనిపై ఏపీలో ఇప్పుడు అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.

By October 27, 2018 at 01:33PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/attack-on-ys-jagan-tdp-mp-kesineni-nani-comments-against-ycp/articleshow/66389436.cms

No comments