ప్రధాని మోదీకి సోనియా లేఖ.. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల వేళ కీలక పరిణామం
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhr2RcoK5Nf9NTRnPrStQ3-ZEfWwNyAVOOY6PB6ANhCKZnZochRr_RqPaaDi69eUIGsDRKvoByMaFr3cDoUjes5s8YnYK1JmNBBqqCvhrWe7EYyAph699mJoYmlAtAa9N1iUdMDhRpkjdA/s1600/telugu+news.png)
Sonia Gandhi: కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు నిర్వహించనున్న వేళ.. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ.. తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. అయితే సమావేశాల ఎజెండాను కేంద్ర ప్రభుత్వం ఖరారు చేయకపోవడంతో దేశ వ్యాప్తంగా ఎన్నో ఊహాగానాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే ప్రధానికి సోనియాగాంధీ లేఖ రాయడం గమనార్హం. అసలు ఇంతకీ ఆ లేఖలో ఏం ఉంది. సమావేశాల గురించి సోనియా గాంధీ.. ప్రధానికి చేసిన డిమాండ్లు ఏంటన్నవి ఈ స్టోరీలో చూద్దాం.
By September 06, 2023 at 02:18PM
By September 06, 2023 at 02:18PM
No comments