Breaking News

హరియాణా అల్లర్లు.. మూకదాడి నుంచి త్రుటిలో తప్పించుకున్న జడ్జ్, ఆమె కుమార్తె


గత నాలుగు రోజులుగా అల్లర్లతో అట్టుడుకుతున్న హరియాణాలోని నూహ్‌లో ఇంకా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తమ రాష్ట్రానికి మరో నాలుగు కంపెనీల కేంద్ర బలగాలను పంపించాలని హరియాణా సీఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ కోరారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు నష్టం కలిగించినవారు దానికి పరిహారం చెల్లించాల్సి ఉంటుందని ఆయన స్పష్టంచేశారు. అయితే, రాష్ట్రంలోని శాంతి భద్రతలపై పోలీసులు హామీ ఇవ్వలేరని, తాము ప్రతి ఒక్కరినీ రక్షించలేమంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి.

By August 03, 2023 at 08:48AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/judge-and-her-daughter-rescued-after-mob-sets-car-on-fire-in-nuh-violence-of-haryana/articleshow/102371846.cms

No comments