20 నిమిషాల్లో 2 లీటర్లు నీళ్లు తాగి చనిపోయిన 35 ఏళ్ల మహిళ.. ఏం జరిగింది?
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhr2RcoK5Nf9NTRnPrStQ3-ZEfWwNyAVOOY6PB6ANhCKZnZochRr_RqPaaDi69eUIGsDRKvoByMaFr3cDoUjes5s8YnYK1JmNBBqqCvhrWe7EYyAph699mJoYmlAtAa9N1iUdMDhRpkjdA/s1600/telugu+news.png)
రోజుకు మూడు నుంచి నాలుగు లీటర్ల నీటిని తాగాలని చెబుతుంటారు. అయితే, మనిషి తీసుకునే నీటి పరిమాణంలో కేవలం మంచి నీళ్లే కాదు.. మిగతా ఇతర ద్రవాలు కూడా ఉండాలి. అలా అయితే, శరీరం సమతౌల్యత దెబ్బతినకుండా ఉంటుంది. కేవలం నీటిని మాత్రమే తీసుకుంటే శరీరంలో ఉండే లవణాలు, పోటాషియం నిల్వలు మూత్రం రూపంలో బయటకు వచ్చేస్తాయి. దీని వల్ల రక్తంలో సోడియం, పోటాషియం నిల్వలు తగ్గిపోయి.. తీవ్ర పరిణామాలకు దారితీస్ుంది.
By August 06, 2023 at 09:54AM
By August 06, 2023 at 09:54AM
No comments