Breaking News

సీఎం ప్రసంగిస్తుండగా మొరాయించిన ‘మైకు’.. కేసుపెట్టిన పోలీసులు!


ఇటీవల కన్నుమూసిన కేరళ మాజీ సీఎం ఊమెన్‌ చాందీ సంస్మరణ సభను తిరువనంతపురంలో ఆ రాష్ట్ర ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ సోమవారం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి అతిథిగా సీఎం పినరయి విజయన్‌ను కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించింది. కానీ, ఆయన్ను ఆహ్వానించడం ఆ పార్టీలో ఓ వర్గానికి నచ్చలేదు. అయితే, ఇంతలోనే సీఎం ప్రసంగం మొదలుపెట్టగా.. మైకు ఇబ్బంది పెట్టింది. దీంతో పోలీసులు కేసు పెట్టడం సర్వత్రా విస్మయం వ్యక్తం అవుతోంది.

By July 27, 2023 at 07:50AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/fir-filed-over-microphone-malfunction-during-kerala-cm-pinarayi-vijayan-speech-at-oomman-chandy-commemoration-event/articleshow/102153943.cms

No comments