Bengaluru: అర కిలోమీటరుకి రూ.100 వసూలుచేసిన ఆటోవాలా... అవాక్కైన టెక్ కంపెనీ సీఈఓ
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhr2RcoK5Nf9NTRnPrStQ3-ZEfWwNyAVOOY6PB6ANhCKZnZochRr_RqPaaDi69eUIGsDRKvoByMaFr3cDoUjes5s8YnYK1JmNBBqqCvhrWe7EYyAph699mJoYmlAtAa9N1iUdMDhRpkjdA/s1600/telugu+news.png)
ఆటోవాలాలు ప్రయాణికులను నిలువు దోపిడీ చేస్తున్నారు. దూరంతో సంబంధం లేకుండా ఛార్జీలు వసూలు చేస్తుండడంతో ప్రయాణికుల జేబులకు చిల్లు పడుతున్నాయి. ఆటోలకు మీటరు ఉన్న అది అలంకార ప్రాయమే. అసలు మీటర్ అనే మాటను పక్కనపెట్టేసి... ప్రయాణికులను ఎంతగానో దోచుకుంటున్నారు. తాజాగా, ఓ సంస్థ సీఈఓకు ఆటో రిక్షాలో ప్రయాణించగా.. ఆయన వద్ద 500 మీటర్ల దూరానికి రూ. 100 వసూలు చేయడంతో ఖంగుతిన్నారు. బెంగళూరు నగరంలోని ఆటోవాలాల నిలువుదోపిడీకి ఇది నిదర్శనం.
By July 25, 2023 at 10:22AM
By July 25, 2023 at 10:22AM
No comments