Breaking News

Bengaluru: అర కిలోమీటరుకి రూ.100 వసూలుచేసిన ఆటోవాలా... అవాక్కైన టెక్ కంపెనీ సీఈఓ


ఆటోవాలాలు ప్రయాణికులను నిలువు దోపిడీ చేస్తున్నారు. దూరంతో సంబంధం లేకుండా ఛార్జీలు వసూలు చేస్తుండడంతో ప్రయాణికుల జేబులకు చిల్లు పడుతున్నాయి. ఆటోలకు మీటరు ఉన్న అది అలంకార ప్రాయమే. అసలు మీటర్ అనే మాటను పక్కనపెట్టేసి... ప్రయాణికులను ఎంతగానో దోచుకుంటున్నారు. తాజాగా, ఓ సంస్థ సీఈఓకు ఆటో రిక్షాలో ప్రయాణించగా.. ఆయన వద్ద 500 మీటర్ల దూరానికి రూ. 100 వసూలు చేయడంతో ఖంగుతిన్నారు. బెంగళూరు నగరంలోని ఆటోవాలాల నిలువుదోపిడీకి ఇది నిదర్శనం.

By July 25, 2023 at 10:22AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/mumbai-based-company-ceo-pays-rs-100-for-500-metre-auto-ride-in-bengaluru/articleshow/102096398.cms

No comments