Breaking News

డబ్బులు పోగేసి లాటరీ టికెట్ కొన్న మహిళలు.. రూ.250 టికెట్‌కు రూ. 10 కోట్లు


Lottery Ticket: లాటరీ టికెట్ల కోసం అప్పులు చేసి దివాళా తీసిన వాళ్లను మనం చాలామందిని చూశాం. ఇక ఏళ్లకేళ్లు లాటరీ టికెట్లు కొనుగోలు చేసేవాళ్లను చూస్తూనే ఉన్నాం. ఇలా లాటరీ టికెట్లు కొనుగోలు చేసిన వారు.. ఒక్కసారిగా కోటీశ్వరులైన వారు కూడా ఉన్నారు. అయితే కొంత మంది మహిళలు లాటరీ టికెట్ కొనుగోలు చేసేందుకు డబ్బులు లేకపోవవడంతో తమ వద్ద ఉన్నదంతా పోగేసి చివరికి కొన్నారు. రూ. 250 పెట్టి కొన్న లాటరీ టికెట్‌కు ఏకంగా రూ. 10 కోట్లు రావడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

By July 28, 2023 at 12:37PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/11-women-pool-money-to-buy-rs-250-lottery-ticket-win-rs-10-crore-jackpot-in-kerala/articleshow/102195015.cms

No comments