Indian Army: సరిహద్దుల్లో గర్జించిన ఆయుధాలు.. ‘బులంద్ భారత్’ డ్రిల్తో చైనాకు హెచ్చరికలు
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhr2RcoK5Nf9NTRnPrStQ3-ZEfWwNyAVOOY6PB6ANhCKZnZochRr_RqPaaDi69eUIGsDRKvoByMaFr3cDoUjes5s8YnYK1JmNBBqqCvhrWe7EYyAph699mJoYmlAtAa9N1iUdMDhRpkjdA/s1600/telugu+news.png)
Indian Army చైనాతో సరిహద్దుల్లో మూడేళ్ల నుంచి ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. జూన్ 2020లో గల్వాన్లో ఇరు సైన్యాలు ఘర్షణపడిన తర్వాత ప్రతిష్టంభనకు తెరదించే ప్రయత్నాలు అంతగా ఫలించలేదు. ఈ నేపథ్యం భారత్ అధీనంలోని పెట్రోలింగ్ పాయింట్స్ వద్ద భారీగా సైన్యాలను మోహరించింది. ఈ నేపథ్యంలో సమీకృత నిఘా, ఫైర్పవర్ శిక్షణా డ్రిల్ను తాజాగా చేపట్టింది. అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న ఈస్టర్న్ థియేటర్లో ఇటీవల అమలు చేయబడిన పొడవైన హై ఆల్టిట్యూడ్ ఆర్టిలరీ శ్రేణులలో నిర్వహించారు.
By May 04, 2023 at 10:52AM
By May 04, 2023 at 10:52AM
No comments