Breaking News

Bihar Youtuber: వలసకూలీలపై దాడి జరిగినట్టు నకిలీ వీడియోలు.. యూట్యూబర్‌కు షాకిచ్చిన సుప్రీంకోర్టు


Bihar Youtuber తమిళనాడులోని బిహార్ వలస కార్మికులపై దాడులు జరుగుతున్నాయంటూ ఆ రాష్ట్రానికి చెందిన యూట్యూబర్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన వీడియో వైరల్ అయ్యింది. దీనిపై తమిళనాడు పోలీసులు తీవ్రంగా స్పందించారు. అది నకిలీ వీడియో అని తేల్చిన పోలీసులు.. జర్నలిస్ట్‌పై చట్టపరంగా చర్యలు చేపట్టారు. నకిలీ వార్తలు, వీడియోలతో వలస కార్మికుల్లో భయాన్ని రేకెత్తించి, వారిని తమిళనాడు నుంచి వెళ్లగొట్టడానికే ఇటువంటి చర్యలకు దిగారని పేర్కొంటూ అతడిపై ఎన్ఎస్ఏ కింద కేసు పెట్టారు.

By May 09, 2023 at 07:54AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/supreme-court-rejects-bihar-youtuber-manish-kashyap-request-over-tamil-nadu-fake-migrant-attack-videos/articleshow/100086409.cms

No comments