Breaking News

చికెన్ కర్రీ కోసం ఘర్షణ.. కొడుకును దుడ్డుకర్రతో కొట్టి చంపిన తండ్రి


చికెన్ కూర కోసం తండ్రి, కొడుకుల మధ్య గొడవ జరిగింది. ఇంట్లో వండిన కూర మొత్తం తండ్రి తినేయడంతో కొడుకు అడిగాడు. దీంతో ఇరువూరు నొటికొచ్చినట్టు తిట్టుకున్నారు. చివరకు ఆ గొడవలో తండ్రి చేతిలో కొడుకు ప్రాణాలు పోయేదాకా దారితీసింది. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రం దక్షిణ కన్నడ జిల్లాలో చోటుచేసుకుంది.

By April 06, 2023 at 07:22AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/man-kills-son-in-fight-over-chicken-curry-in-dakshina-kannada-of-karnataka/articleshow/99281680.cms

No comments