Honeymoon: చేదు జ్ఞాపకాన్ని మిల్చిన హనీమూన్.. నడి సంద్రంలో వదిలేసిన ట్రావెల్ ఏజెన్సీ.. రూ.40 కోట్లకు దావా వేసిన జంట
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhr2RcoK5Nf9NTRnPrStQ3-ZEfWwNyAVOOY6PB6ANhCKZnZochRr_RqPaaDi69eUIGsDRKvoByMaFr3cDoUjes5s8YnYK1JmNBBqqCvhrWe7EYyAph699mJoYmlAtAa9N1iUdMDhRpkjdA/s1600/telugu+news.png)
Honeymoon కొత్త దంపతులు హనీమూన్ను మధుర జ్ఞాపకాలతో నింపేయాలని భావించింది. ఇందుకు ప్రముఖ అంతర్జాతీయ పర్యాటక దీవులు హవాయికి వెళ్లాలని నిర్ణయించుకుంది. ఇందుకు నవ దంపతులు ట్రావెల్ ఏజెన్సీ సాయంతో అక్కడకు వెళ్లారు. కానీ, చివరకు వారిని ఆ సంస్థ పడవ సముద్రం మధ్యలో వదిలిపెట్టేసింది. చేసేది లేక ఆ దీవుల నుంచి బతుకుజీవుడా అంటూ ఈదుకుంటూ ఒడ్డుకు చేరారు. దీంతో సదరు ఏజెన్సీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నష్టపరిహారం కోసం కోర్టును ఆశ్రయించారు.
By March 06, 2023 at 08:34AM
By March 06, 2023 at 08:34AM
No comments