Bhopal Tragedy భోపాల్ గ్యాస్ దుర్ఘటన.. సుప్రీంకోర్టులో కేంద్రానికి పెద్ద ఎదురుదెబ్బ
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhr2RcoK5Nf9NTRnPrStQ3-ZEfWwNyAVOOY6PB6ANhCKZnZochRr_RqPaaDi69eUIGsDRKvoByMaFr3cDoUjes5s8YnYK1JmNBBqqCvhrWe7EYyAph699mJoYmlAtAa9N1iUdMDhRpkjdA/s1600/telugu+news.png)
Bhopal Tragedy డిసెంబర్ 3, 1984 తెల్లవారుజామున భోపాల్లోని యూనియన్ కార్బైడ్ ఇండియా ప్లాంట్ నుంచి మిథైల్ ఐసో సైనేట్ (MIC) అనే అత్యంత విషపూరిత వాయువు లీక్ అయ్యింది. ఈ దుర్ఘటనలో అప్పటికప్పుడే 3,000 మందికి పైగా మరణించారు. 1.02 లక్షల మంది ప్రజలు ప్రభావితమయ్యారు. ఇప్పటికీ ఆ పీడకల అక్కడ వారిని వెంటాడుతోంది. ప్రమాద బాధితులకు యూనియన్ కార్బైడ్ సంస్థ 1989 సెటిల్మెంట్ సమయంలో రూ. 715 కోట్ల పరిహారం చెల్లించింది.
By March 14, 2023 at 11:36AM
By March 14, 2023 at 11:36AM
No comments