Breaking News

Bhopal Tragedy భోపాల్ గ్యాస్ దుర్ఘటన.. సుప్రీంకోర్టులో కేంద్రానికి పెద్ద ఎదురుదెబ్బ


Bhopal Tragedy డిసెంబర్ 3, 1984 తెల్లవారుజామున భోపాల్‌లోని యూనియన్ కార్బైడ్ ఇండియా ప్లాంట్ నుంచి మిథైల్ ఐసో సైనేట్ (MIC) అనే అత్యంత విషపూరిత వాయువు లీక్ అయ్యింది. ఈ దుర్ఘటనలో అప్పటికప్పుడే 3,000 మందికి పైగా మరణించారు. 1.02 లక్షల మంది ప్రజలు ప్రభావితమయ్యారు. ఇప్పటికీ ఆ పీడకల అక్కడ వారిని వెంటాడుతోంది. ప్రమాద బాధితులకు యూనియన్ కార్బైడ్ సంస్థ 1989 సెటిల్‌మెంట్ సమయంలో రూ. 715 కోట్ల పరిహారం చెల్లించింది.

By March 14, 2023 at 11:36AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/major-setback-for-centre-in-supreme-court-over-bhopal-gas-tragedy/articleshow/98624341.cms

No comments