Vande Bharat Express దక్షిణాది తొలి వందేభారత్ రైలు.. బెంగళూరులో ప్రారంభించిన మోదీ

Vande Bharat Express దేశీయంగా అభివృద్ధి చేసిన సెమీ హైస్పీడ్ రైలు ‘వందే భారత్’ ఎక్స్ప్రెస్ దక్షిణాదిలోకి అడుగుపెట్టింది. దేశంలోనే ఇది ఐదో వందే భారత్ ఎక్స్ప్రెస్. దీనిని ప్రధాని నరేంద్ర మోదీ బెంగళూరులో శుక్రవారం ప్రారంభించారు. చెన్నై - బెంగళూరు - మైసూరు మధ్య ఈ రైలు పరుగులు పెట్టనుంది. అత్యంత ఆధునిక, వేగవంతమైన రైలు అయినప్పటికీ ప్రస్తుతానికి ఇందులో బెర్తులు లేవు. శతాబ్ది ఎక్స్ప్రెస్ మాదిరిగా కూర్చుని ప్రయాణించాలి.
By November 11, 2022 at 12:23PM
By November 11, 2022 at 12:23PM
No comments