Kashmir Accident ఢీకొట్టిన రెండు బస్సులు.. 3 ముగ్గురు మృతి, మరో 7గురు పరిస్థితి విషమం

Kashmir Accident భూతల స్వర్గంగా గుర్తింపు పొందిన కశ్మీర్లో వరుస రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. రోజూ ఏదో ఒక ప్రాంతంలో ప్రమాదాలు చోటుచేసుకుని పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. రెండు రోజుల కిందట చీనాబ్ నదిలోకి కారు అదుపుతప్పి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇంకా బాధితుల ఆచూకీ లభించలేదు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. తాజాగా, సాంబ జిల్లాలో రెండు బస్సులు ఢీకొట్టిన ఘటన బుధవారం రాత్రి చోటుచేసుకుని, ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
By November 10, 2022 at 11:10AM
By November 10, 2022 at 11:10AM
No comments