Breaking News

Jodo Yatra: రాహుల్ పాదయాత్రకు రెండు రోజులు బ్రేక్


Jodo Yatra: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పాదయాత్రకు బ్రేక్ పడింది. దసరా సందర్భంగా రెండు రోజుల పాటు పాదయాత్రకు విరామం ఇవ్వాలని రాహుల్ గాంధీ నిర్ణయించుకున్నారు. మంగళవారం, బుధవారం పాదయాత్రకు రాహుల్ విరామం ప్రకటించారు. తిరిగి 6వ తేదీన రాహుల్ పాదయాత్ర తిరిగి ప్రారంభం కానుంది. దసరా ఉత్సవాల సందర్భంగా కొడగులో రాహుల్ 2 రోజులు విశ్రాంతి తీసుకోనున్నారు. తమిళనాడు, కేరళలో జోడ్ యాత్ర ముగియగా.. ప్రస్తుతం కర్ణాటకలో రాహుల్ జోడో యాత్ర చేస్తున్నారు.

By October 04, 2022 at 07:33AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/two-days-break-for-rahul-padayatra/articleshow/94630730.cms

No comments