Breaking News

Delhi Liquor Scamలో విశాఖ వాసులు?


Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రకంపనలు రేపుతోంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు రాజకీయ ప్రముఖలతో పాటు వ్యాపారవేత్తలు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొవడం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే టీఆర్ఎస్, వైసీపీకి చెందిన పలువురు రాజకీయ నాయకులకు లిక్కర్ స్కాంతో సంబంధముందనే ఆరోపణలు వచ్చాయి. ఈడీ కూాడా పలువురి రాజకీయ నేతల సన్నిహితుల ఇళ్లల్లో తనిఖీలు చేయడం గతంలో కలకలం రేపింది.

By October 11, 2022 at 09:19AM


Read More https://telugu.samayam.com/andhra-pradesh/news/is-visakha-residents-in-delhi-liquor-scam/articleshow/94774993.cms

No comments