Breaking News

రష్యాను అదునుచూసి దెబ్బకొట్టిన ఉక్రెయిన్.. క్రిమియా నౌకాస్థావరంపై దాడి.. పలు యుద్ద నౌకలు ధ్వంసం


ఉక్రెయిన్‌పై ప్రత్యేక సైనిక చర్య పేరుతో ఎనిమిది నెలలుగా రష్యా దండ్రయాత్ర కొనసాగుతోంది. ఈ యుద్ధం కారణంగా లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. దాదాపు 50 లక్షల మంది ఉక్రెయిన్ విడిచి పొరుగు దేశాలకు వలస వెళ్లిపోయారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అంతటి స్థాయిలో ఐరోపా ప్రస్తుతం శరణార్థుల సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అటు, రష్యా దాడులను కీవ్ సైతం ధీటుగా తిప్పికొడుతోంది. తమ భూభాగాలను కాపాడుకోడానికి బలంగానే పోరాటం చేస్తోంది.

By October 30, 2022 at 07:37AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/ukraine-war-russia-accuses-uk-of-involvement-in-naval-drone-strike-in-crimea/articleshow/95173658.cms

No comments