Breaking News

Delhi: పూర్తిగా మారిన రాజ్‌పథ్‌ను చూశారా.. ఇక నుంచి కర్తవ్యపథ్, సగర్వంగా


Raj Path History: దేశ రాజధాని ఢిల్లీలో ‘రాజ్‌ పథ్‌’ పేరు మారిపోయింది. వలస పాలన చిహ్నాలకు చరమగీతం పాడుతూ పునర్నిర్మించిన ఈ మార్గాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. దీని పేరును ‘కర్తవ్యపథ్’గా మార్చారు. ఏటా గణతంత్ర దినోత్సవాన దేశ సైనికశక్తి ప్రదర్శనకు వేదికగా నిలిచే ఈ మార్గం చరిత్ర ఏంటి? కింగ్స్ వే నుంచి రాజ్ పథ్‌గా.. ఆ తర్వాత కర్తవ్య పథ్‌గా ఎలా మారింది? ఆసక్తికర వివరాలు..

By September 09, 2022 at 12:51AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/from-kingsway-to-kartavya-path-all-you-need-to-know-about-the-journey-of-rajpath/articleshow/94084024.cms

No comments