Breaking News

సగం గడ్డం గీశాక డబ్బులడిగిన బార్బర్.. మాటా మాటా పెరిగి ఘర్షణ.. చివరకు రెండు హత్యలు


షేవింగ్ చేయించుకోడానికి వెళ్లిన యువకుడికి, సెలూన్ యజమానికి మధ్య మాటా మాటా పెరిగి గొడవకు దారితీసింది. చివరకు ఇది ఇద్దరూ ప్రాణాలు కోల్పోయేందుకు కారణమయ్యింది. డబ్బుల విషయంలో కస్టమర్‌తో గొడవ మొదలయ్యింది. సగం షేవ్ చేసిన తర్వాత బార్బర్ డబ్బులు అడిగితే.. పూర్తికానీ ఇస్తానని యువకుడు చెప్పాడు. దీనికి కాదన్న సెలూన్ యజమాని ఇప్పుడే ఇవ్వాలని పట్టుబట్టాడు. దీంతో ఇరువురూ నోటికి పనిచెప్పడంతో బార్బర్ ఆవేశంతో రెచ్చిపోయి ఏకంగా గొంతు కోశాడు.

By September 17, 2022 at 09:34AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/barber-and-customer-tiff-turns-violent-and-both-die-in-nanded-of-mahrashtra/articleshow/94259508.cms

No comments