Breaking News

యూపీలో విషాదం.. వర్షాలకు గోడ కూలి 12 మంది మృతి


Uttar Pradesh Rains: ఉత్తర్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు తీవ్ర విషాదం నింపాయి. లక్నోలో ఓ సైనిక భవనం ప్రహరీ గోడ కూలి 9 మంది దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరు గాయపడ్డారు. మృతుల్లో మైనర్లు, మహిళలు ఉన్నారు. ఉన్నావ్‌ జిల్లాలో కురిసిన వర్షాలకు ఓ ఇంటి పైకప్పు కూలిన ఘటనలో ముగ్గురు మరణించారు. వీరిలో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. వర్షాల కారణంగా ఉత్తర్ ప్రదేశ్‌లో మొత్తం 12 మంది మృత్యువాతపడ్డారు.

By September 16, 2022 at 11:35AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/uttar-pradesh-rains-9-dead-as-wall-collapse-in-lucknow-and-3-killed-in-unnao/articleshow/94239252.cms

No comments