Breaking News

అమిత్ షాతో తారక్ భేటీపై పంజాబ్ అసెంబ్లీ స్పీకర్ స్పందన.. సీనియర్ ఎన్టీఆర్‌ను ప్రస్తావిస్తూ..


జూనియర్ ఎన్టీఆర్‌తో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమావేశం కావడం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. తెలుగు సినిమా తారకరత్నం అంటూ తారక్‌ను షా ప్రశంసించారు. వారిద్దరి సమావేశానికి సంబంధించిన ఫొటోలను ట్వీట్ చేశారు. అమిత్ షా‌తో జూనియర్ ఎన్టీఆర్ భేటీపై తెలుగు నాయకులెవరూ నోరు విప్పలేదు. కానీ పంజాబ్ అసెంబ్లీ స్పీకర్ మాత్రం ఈ విషయమై స్పందించారు. మీ తాతగారి లెగసీని కొనసాగించాలని జూనియర్ ఎన్టీఆర్‌కు ఆయన సూచించారు.

By August 22, 2022 at 11:03AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/punjab-assembly-speaker-reacts-to-amit-shah-meeting-with-jr-ntr/articleshow/93701887.cms

No comments