Breaking News

దేశ వ్యతిరేక, ఫేక్ న్యూస్ ప్రసారం.. 8 యూట్యూబ్ ఛానల్స్‌పై కేంద్రం కొరడా


తప్పుడు వార్తలు, దేశంలో మతవిద్వేషాలను రెచ్చగొట్టే కథనాలను ప్రసారం చేస్తున్న యూట్యూబ్ ఛానళ్లపై కేంద్రం కొరడా ఝుళిపిస్తోంది. గతేడాది ఫిబ్రవరిలో అమల్లోకి వచ్చిన ఐటీ రూల్స్ ప్రకారం స్వదేశంతో పాటు విదేశీ సోషల్ మీడియా వేదికలు, యూట్యూబ్‌లు, ఫేస్‌బుక్ ఖాతాలపై చర్యలు తీసుకుంటోంది. తాజాగా, మరో 8 ఛానెల్స్‌ను నిషేధిస్తూ కేంద్ర సమాచార శాఖ నిర్ణయం తీసుకుంది. వీటిలో ఒకటి దాయాది పాక్‌కు చెందిన ఛానల్ కూడా ఉన్నట్టు పేర్కొంది.

By August 18, 2022 at 12:43PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/seven-indian-and-one-pakistan-youtube-channels-blocked-over-fake-and-anti-india-content/articleshow/93634435.cms

No comments