Breaking News

Chhattisgarh: లీటర్లలో గో మూత్రం అమ్మకం.. మొదటి విక్రేత ముఖ్యమంత్రే..!


ఛత్తీస్‌గఢ్‌లో‌ రైతులు వేడుకగా నిర్వహించుకునే హరేలీ పండగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం గో మూత్రం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ తన గోశాల నుంచి తెచ్చిన ఐదు లీటర్ల గో మూత్రాన్ని విక్రయించి ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. స్వయం సహాయక మహిళల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కొనుగోలు కేంద్రాల్లో లీటర్‌కి రూ.4 చొప్పున ముఖ్యమంత్రికి రూ.20 చెల్లించి పథకాన్ని ఆయన ప్రారంభించారు.

By July 29, 2022 at 06:42AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/cm-bhupesh-baghel-inaugurated-buying-cow-urine-scheme-in-chhattisgarh/articleshow/93198514.cms

No comments